Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20 వరల్డ్ కప్‌: అక్టోబర్ 24న భారత్-పాకిస్థాన్ మ్యాచ్

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (15:28 IST)
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు ముహూర్తం ఖరారైంది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా అక్టోబర్ 24న తలపడనున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. దుబాయ్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. 
 
అక్టోబర్ 24నే ఈ మ్యాచ్ జరగనున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయని ఏఎన్ఐ స్పష్టం చేసింది. గత నెలలోనే ఈ టీ20 వరల్డ్ కప్ భారత్‌లో కాకుండా ఒమన్, యూఏఈల్లో జరగనుందని ఐసీసీ చెప్పిన విషయం తెలిసిందే.
 
2019 ప్రపంచకప్‌లో భారత్ చివరిసారిగా అంతర్జాతీయ వేదికగా పాకిస్థాన్‌తో తలపడింది. అక్కడ విరాట్ కోహ్లీ సేన విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

తర్వాతి కథనం
Show comments