ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం - టీమిండియా అగ్రస్థానం పదిలం

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (11:31 IST)
స్వదేశంలో పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ సిరీస్ గెలవడంతో భారత్ ఖాతాలో 268 పాయింట్లు సాధించి ఐసీసీ టీ20 ర్యాంకుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. అదేసమయంలో ఇంగ్లండ్‌ ఏడు పాయింట్లను కోల్పోయింది. రెండో స్థానంలో నిలిచింది. 
 
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. నాగ్‌పూర్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. చివరగా, హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ విజయభేరీ మోగించింది. ఫలితంగా భారత్ పాయింట్ల పరంగా అగ్రస్థానంలో నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments