Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20 వరల్డ్‌కప్‌ 2021 షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ పాక్‌తోనే!

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (14:07 IST)
క్రికెట్ అభిమానులకు ఐసిసి శుభవార్త తెలిపింది. తాజాగా టీ20 వరల్డ్‌కప్‌ 2021 షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 15 వరకు ఐపీఎల్‌ రెండో దశ యూఏఈ మరియు ఒమన్‌లో పూర్తయిన వెంటనే అక్కడే ఐసీసీ వరల్డ్ కప్ అక్టోబర్ 17 నుండి సూపర్ 12 స్థానం కోసం పోటీపడే జట్లకు మ్యాచ్ లను నిర్వహించబోతుంది. ఇక తొలి టీ-20 మ్యాచ్ అక్టోబర్ 23న ఆస్ట్రేలియా-సౌతాఫ్రికాతో ప్రపంచ కప్ మొదలుకానుంది. 
 
అక్టోబర్ 24న దాయాది పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. నవంబర్ 10,11 తేదీల్లో సెమీ ఫైనల్స్‌, నవంబర్ 14 న వరల్డ్‌ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే జట్టు జాబితాని సెప్టెంబర్ 10 లోపు పంపాలని ఐసీసీ ఆయా దేశాల క్రికెట్ సంఘాలకు తెలిపింది.
 
ఈ మెగా ఈవెంట్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్థాన్ జట్టుతో పోటీపడనుంది. అక్టోబర్ 24న దుబాయ్‌ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక, నవంబర్ 14న దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరుసటి రోజును రిజర్వ్ డేగా ఉంచారు. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకే ప్రారంభం కానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

భార్యాభర్తల బంధం ఎంతగా బీటలు వారిందో తెలిసిపోతోంది : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

తర్వాతి కథనం
Show comments