Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ బోర్డుపై దావా వేస్తే.. పీసీబీకి చుక్కలు కనిపించాయ్..?

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (12:09 IST)
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆశ్రయించింది. భారత క్రికెట్ జట్టులో అంతర్జాతీయ మ్యాచ్‌లు తగ్గిపోయిన నేపథ్యంలో తమ క్రికెట్ బోర్డుకు జరిగిన నష్టానికి గాను 447 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ పీసీబీ భారత క్రికెట్ బోర్డుపై దావా వేసింది. ముంబై పేలుళ్ల అనంతరం 2015 నుంచి భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటనరు దూరంగా వుంది. దీంతో పీసీబీకి నష్టం ఏర్పడింది. 
 
అందుకే రూ.447 కోట్లను నష్టపరిహారంగా బీసీసీఐ చెల్లించాలని దావా వేసింది. ఈ కేసును సమగ్రంగా విచారించిన ఐసీసీ.. చివరకు భారత క్రికెట్ బోర్డుకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని గుర్తు చేసింది. అంతేగాకుండా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి తమ కోర్టు ఖర్చులను రాబట్టాలని బీసీసీఐ నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

తర్వాతి కథనం
Show comments