Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైనా, రవీంద్ర జడేజా, బ్రావోలు బెట్టింగ్‌‌కు పాల్పడ్డారని అంగీకరించిన ఐసీసీ

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (10:54 IST)
ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ యవ్వారం రోజుకో కొత్త విషయాన్ని వెలుగులోకి తెస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులుగా ఉన్న ఈ ముగ్గురూ మ్యాచ్‌లను ఫిక్స్ చేసేందుకు అంగీకరించి బుకీల నుంచి పెద్దఎత్తున డబ్బు స్వీకరించినట్టు మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ఆరోపించిన సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో ముగ్గురు ఐపీఎల్ ఆటగాళ్లు సురేష్ రైనా, రవీంద్ర జడేజా, బ్రావోలు బెట్టింగ్‌కు సహకరించినట్లు లలిత్ మోడీ తమకు మెయిల్ పంపిన మాట వాస్తవమేనని ఐసీసీ ఒప్పుకుంది. ఈ సమాచారాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగాగానికి పంపడంతో పాటు.. బీసీసీఐ అవినీతి నిరోధక అధికారులకు కూడా సమాచారాన్ని చేరవేశామన్నారు. అయితే, వారేమి చర్యలు తీసుకున్నారన్న విషయంపై తమకు తిరిగి సమాచారం రాలేదని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments