Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డేల్లో బ్యాటింగ్ పవర్ ప్లే నిబంధన తొలగింపు : ఐసీసీ కీలక నిర్ణయం

Webdunia
శనివారం, 27 జూన్ 2015 (12:23 IST)
అంతర్జాతీయ క్రికెట్‌లో పరిమిత 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌లలో ఇప్పటి వరకు అమలు చేస్తూ వచ్చిన పవర్ ప్లే బ్యాటింగ్ నిబంధనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలగిస్తూ కీలకనిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బార్బోడాస్‌ వేదికగా జరిగిన ఐసీసీ వార్షికస్థాయి సమావేశంలో బ్యాటింగ్ పవర్ ప్లేను తొలగించాలన్న నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ వెల్లడించారు. 
 
కాగా, ఇప్పటివరకు తొలి పది ఓవర్లతోపాటు చివరి ఐదు ఓవర్లలో మరో పవర్ ప్లే తీసుకునే వెసులుబాటు బ్యాట్స్‌మెన్‌కు ఉండేది. ఇది బౌలర్లకు తలనొప్పిగా మారింది. అందుకే ఈ నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. 
 
అంతేకాకుండా, గతంలో చివరి పది ఓవర్లలో నలుగురు ఫీల్డర్లకు మాత్రమే వలయం అవతల ఫీల్డింగ్ చేసే అవకాశముండేది. ఇప్పుడు వలయం అవతల ఐదుగురు ఫీల్డింగ్ చేసేందుకు అవకాశం కల్పించామని వివరించారు. అలాగే ఫ్రీ హిట్ నింధనల్లో కూడా మార్పు చేసింది. 

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments