Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోటీకి సర్వం సిద్ధం.. ఎలాంటి పిచ్‌పై మ్యాచ్ జరుగుతుందంటే...

ఠాగూర్
శనివారం, 8 మార్చి 2025 (11:38 IST)
చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలోభాగంగా, ఆదివారం ఫైనల్ పోరు జరుగనుంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీకి ఫైనల్ మ్యాచ్ మాత్రం పాకిస్థాన్‌లో కాకుండా దుబాయ్‌లో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం భారత క్రికెట్ జట్టు ఫైనల్‌‍కు చేరుకోవడమే. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఫైనలో పోరును దుబాయ్‌లో నిర్వహిస్తున్నారు. ఆదివారం జరిగే మ్యాచ్‌‍లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం బ్రాండ్ న్యూ పిచ్ కాకుండా, సెమీ ప్రెచ్‌ను సిద్ధం చేసినట్టు తెలిపింది. 
 
రెండువారాల క్రితం అంటే ఫిబ్రవరి 23వ తేదీ ఈ పిచ్‌ను గ్రూపు దశలో భారత్ - పాక్ మ్యాచ్‌కు ఉపయోగించారు. దీంతో ఇపుడు ఇదే పిచ్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ మ్యాచ్‌లో పాక్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి తన ఖాతాలో 51వ శతకాన్ని వేసుకున్నాడు. 111 బంతుల్లో 100 పరుగులు చేసి జట్టు విజయం కీలక పాత్ర పోషించాడు. శుభమన్ గిల్ 46 బంతుల్లో 56 పరుగులు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments