Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడేమో కాశ్మీర్ కావాలన్నారు.. ఇప్పుడేమో కోహ్లీ కావాలా? ఎప్పటికీ ''కే'' సొంతం కాదు..

పాకిస్థాన్‌లో కోహ్లీపై రచ్చ రచ్చ సాగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ చేతిలో ఓడిపోవడాన్ని పాకిస్థానీలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో భారత జట్టును సమర్థవంతంగా నడిపే విరాట్ కోహ్లీని పాకిస్థాన్‌కు ఇచ్

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (12:30 IST)
పాకిస్థాన్‌లో కోహ్లీపై రచ్చ రచ్చ సాగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ చేతిలో ఓడిపోవడాన్ని పాకిస్థానీలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో భారత జట్టును సమర్థవంతంగా నడిపే విరాట్ కోహ్లీని పాకిస్థాన్‌కు ఇచ్చేయండంటూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. 
 
ఇంతకీ విషయం ఏమిటంటే? పాకిస్థాన్ జర్నలిస్టు నజరానా గఫర్ ట్వీట్ చేస్తూ... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడిని మాకు ఇచ్చేయండి...అందుకు ప్రతిగా మొత్తం పాకిస్థాన్ జట్టునే తీసుకోండి అంటూ సరికొత్త ప్రతిపాదన చేశాడు. ఈ ట్వీట్ పాకిస్థానీలను ఆకట్టుకుంది. ఈ ట్వీట్‌కు వరుస ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఈ ట్వీట్‌కు భారతీయులు మాత్రం ఆసక్తికరంగా స్పందించారు. దయచేసి గాడిదలను గుర్రాలతో పోల్చవద్దని చురకలంటించారు. పాకిస్థాన్ క్రికెటర్లు మరో రెండు తరాలైనా టీమిండియాకు సాటిరారనని.. అప్పుడు కాశ్మీర్ కావాలన్నారు.. ఇప్పుడు కోహ్లీ కావాలంటున్నారు.. కానీ పాకిస్థాన్‌కి ఎప్పటికీ 'కే' సొంతం కాదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఫేస్‌‌‌‌‌బుక్ పరిచయం కొంపముంచింది

ప్రయాణికుల హడలెత్తిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్

ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 224 మంది మృత్యువాత

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

తర్వాతి కథనం
Show comments