Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నా.. రేప్ అంటే ఏమిటి? అని అడుగుతారేమోనని భయంగా ఉంది...

దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా, పసిమొగ్గల నుంచి పండు ముదుసలి శీలానికి రక్షణ లేకుండా పోయింది. దేశంలో ఏదో ఒక చోట రేప్ లేదా సామూహిక అత్యాచార ఘటనలు జరుగుతూన

Webdunia
మంగళవారం, 29 మే 2018 (08:58 IST)
దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా, పసిమొగ్గల నుంచి పండు ముదుసలి శీలానికి రక్షణ లేకుండా పోయింది. దేశంలో ఏదో ఒక చోట రేప్ లేదా సామూహిక అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పందించారు.
 
భవిష్యత్‌లో నా పిల్లలు 'రేప్'కు అర్థమేంటని అడుగుతారేమోనని భయమేస్తోంది. ఇద్దరు ఆడపిల్లల తండ్రిని అయినందుకు ఓవైపు ఆనందంగా, మరోవైపు ఆందోళనగా ఉంది. చిన్న పిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారని వార్తాపత్రికల్లో మొదటి పేజీల్లో వస్తున్నాయని గుర్తుచేశాడు. 
 
అంతేనా, ప్లే స్కూళ్లలోనూ పిల్లలకు మంచి స్పర్శ ఏదో, చెడు స్పర్శ ఏదో చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. చదువుకునే రోజుల్లో అమ్మాయిలు నాకు ఎన్ని రాఖీలు కడితే అంత సంబరపడేవాణ్ని. ఇప్పుడు అలాంటి సోదరసోదరీమణుల బంధాన్ని ప్రోత్సహించగలరా? అంటూ ట్వీట్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

తర్వాతి కథనం
Show comments