ఆసీస్ ఆటగాళ్ల బస్సుపై దాడి.. ''సారీ ఆస్ట్రేలియా'' క్షమాపణలు కోరిన గౌహతి యువత

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఆస్ట్రేలియా గెలిచింది. సొంత గడ్డపై భారత్ ఓడిపోయిందన్న కోపంతో గౌహతి క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచ్ ముగిశాక కోపంతో ఉన్న ఫ్యాన్స్ ఆస్ట్రేలియ

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (14:58 IST)
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఆస్ట్రేలియా గెలిచింది. సొంత గడ్డపై భారత్ ఓడిపోయిందన్న కోపంతో గౌహతి క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచ్ ముగిశాక కోపంతో ఉన్న ఫ్యాన్స్ ఆస్ట్రేలియా జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు రివ్వారు. ఇలా ఆతిథ్య జట్టు క్రికెటర్లు ప్రయాణించే బస్సుపై దాడికి పాల్పడటంపై అంతర్జాతీయ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడిన యువత మనసు మార్చుకుంది. 
 
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ వైఖరిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. తాము చేసిన పనికి వస్తున్న విమర్శలతో గౌహతి యువత మనసు మార్చుకుని.. ఆసీస్ క్రికెటర్లు బసచేసిన రాడిసన్ బ్లూ హోటల్ ముందు క్షమాపణలు కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. వందలాది మంది హోటల్ ముందు.. తాము చేసిన పనికి సిగ్గుపడుతున్నామని సారీ ఆస్ట్రేలియా అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: హైదరాబాద్-బెంగళూరు మధ్య కొత్త హై-స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్

ఈ-ఫార్ములా కేసు : అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు .. కేటీఆర్

భారత్- చైనా చేతులు కలిపితే అంతే సంగతులు.. అమెరికా కొత్త తలనొప్పి.. ఏంటది?

గవర్నర్లకు గడువు విధించేలా రాజ్యాంగ సవరణ తెచ్చేవరకు పోరాటం : సీఎం స్టాలిన్

వివాహేతర సంబంధం.. భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

తర్వాతి కథనం
Show comments