Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసీస్ ఆటగాళ్ల బస్సుపై దాడి.. ''సారీ ఆస్ట్రేలియా'' క్షమాపణలు కోరిన గౌహతి యువత

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఆస్ట్రేలియా గెలిచింది. సొంత గడ్డపై భారత్ ఓడిపోయిందన్న కోపంతో గౌహతి క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచ్ ముగిశాక కోపంతో ఉన్న ఫ్యాన్స్ ఆస్ట్రేలియ

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (14:58 IST)
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఆస్ట్రేలియా గెలిచింది. సొంత గడ్డపై భారత్ ఓడిపోయిందన్న కోపంతో గౌహతి క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచ్ ముగిశాక కోపంతో ఉన్న ఫ్యాన్స్ ఆస్ట్రేలియా జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు రివ్వారు. ఇలా ఆతిథ్య జట్టు క్రికెటర్లు ప్రయాణించే బస్సుపై దాడికి పాల్పడటంపై అంతర్జాతీయ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడిన యువత మనసు మార్చుకుంది. 
 
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ వైఖరిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. తాము చేసిన పనికి వస్తున్న విమర్శలతో గౌహతి యువత మనసు మార్చుకుని.. ఆసీస్ క్రికెటర్లు బసచేసిన రాడిసన్ బ్లూ హోటల్ ముందు క్షమాపణలు కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. వందలాది మంది హోటల్ ముందు.. తాము చేసిన పనికి సిగ్గుపడుతున్నామని సారీ ఆస్ట్రేలియా అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దివ్వెల మాధురి నోట్లో దువ్వాడ శ్రీనివాస్ సమోసా (video)

మై హోమ్ లడ్డూ.. రూ.51,77,777లకు వేలం- గణేష్ అనే వ్యక్తికి సొంతం

Ganesh immersion DJ Sound: డీజే సౌండ్‌తో అదిరిన యువకుడి గుండె ఆగిపోయింది

నరసాపూర్ - చెన్నై ప్రాంతాల మధ్య మరో వందే భారత్ రైలు

ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉంటే సరెండర్ చేయాలి : ఈసీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments