Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన ధోనీ విలువ తగ్గదు: భోగ్లే

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2015 (10:34 IST)
ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన కెప్టెన్ ధోనీ విలువ తగ్గదని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే పేర్కొన్నారు. పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో మహీ దిట్ట అని, మరోసారి ధోనీ చెలరేగుతాడని ఆయన ఆకాంక్షించారు. కానీ ధోనీ విఫలమైననప్పుడు ఆదుకునేందుకు మరో ఫినిషర్ కావాలని అభిప్రాయపడ్డారు. తొలి వన్డేలో భారత్ ఓటమిపై ఆయన మాట్లాడుతూ, ధోనీ అద్భుతమైన ఫినిషర్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. 
 
ధోనీ స్థానాన్ని ఆక్రమించేందుకు ప్రస్తుతం కనబడుతున్న ఆటగాడు సంజు శాంసన్ అని భోగ్లే పేర్కొన్నారు. సంజు శాంసన్‌కు కీపర్, బ్యాట్స్‌మన్‌గా రాణించే సత్తా ఉందని ఆయన పేర్కొన్నారు. ధోనీ ఉచ్ఛదశకు చేరుకుంటున్న ప్రస్తుత తరుణంలో సంజు శాంసన్ మంచి ప్రత్యామ్నాయం కాగలడన్నారు.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments