Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణ స్థితిలో శ్రీలంక టీమ్ : దుమారం రేపిన భజ్జీ ట్వీట్

శ్రీలంక క్రికెట్ జట్టును ఉద్దేశించి భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన తన ట్వీట్‌ను ఉపసంహరించుకున్నారు.

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2017 (16:06 IST)
శ్రీలంక క్రికెట్ జట్టును ఉద్దేశించి భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన తన ట్వీట్‌ను ఉపసంహరించుకున్నారు. జింబాబ్వేతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో లంకేయులు చిత్తుగా ఓడిపోయారంటూ గుర్తు చేయగా, దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో భజ్జీ తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో శ్రీలంక ఘోరంగా ఓడిపోయిందని... తొలి ఇన్నింగ్స్‌లో 200, రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసిందని ట్వీట్ చేశాడు. తన కెరియర్‌లోనే అట్టడుకు స్థాయికి శ్రీలంక పడిపోయిందని... జట్టును ఇలా చూడటం చాలా బాధాకరంగా ఉందని చెప్పాడు. 
 
త్వరలోనే వారు కోలుకుంటారని... మళ్లీ అంతర్జాతీయ స్థాయికి చేరకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపింది. పలువురు నెటిజన్లు మండిపడ్డారు. శ్రీలంక జట్టుకు చెందిన కొందరు ఆటగాళ్లు కూడా తమ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో, తన ట్వీట్‌ను భజ్జీ డిలీట్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments