దుమ్ముదులిపిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్

Webdunia
గురువారం, 23 మే 2019 (15:57 IST)
ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజవర్గాల్లో బీజేపీ జయభేరి మోగించింది. మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసింది. ఈస్ట్‌ఢిల్లీ స్థానం నుంచి తొలిసారి బీజేపీ తరపున పోటీ చేసిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఘన విజయం సాధించారు. ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ మినహా గంభీర్‌కు ఎవరూ పోటీని ఇవ్వలేకపోయారు. 
 
ఢిల్లీలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి బరిలో నిలిచిన అతిషీ మూడో స్థానంలో నిలిచారు. 2014లో నరేంద్రమోదీ హవాతో తొలిసారి ఏడు స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ సత్తాచాటింది. ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కూడా ఓటమిపాలయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

Girl friend: ప్రియురాలి కోసం ఆత్మహత్యాయత్నం.. భార్యే ఆస్పత్రిలో చేర్చింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

తర్వాతి కథనం
Show comments