Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుమ్ముదులిపిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్

Webdunia
గురువారం, 23 మే 2019 (15:57 IST)
ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజవర్గాల్లో బీజేపీ జయభేరి మోగించింది. మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసింది. ఈస్ట్‌ఢిల్లీ స్థానం నుంచి తొలిసారి బీజేపీ తరపున పోటీ చేసిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఘన విజయం సాధించారు. ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ మినహా గంభీర్‌కు ఎవరూ పోటీని ఇవ్వలేకపోయారు. 
 
ఢిల్లీలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి బరిలో నిలిచిన అతిషీ మూడో స్థానంలో నిలిచారు. 2014లో నరేంద్రమోదీ హవాతో తొలిసారి ఏడు స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ సత్తాచాటింది. ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కూడా ఓటమిపాలయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లోక్‌సభలో ప్రియాంకా గాంధీ బుగ్గలు నిమిరిన రాహుల్ : స్పీకర్ ఆగ్రహం (Video)

Telangana Cabinet expansion: కొండా సురేఖ అవుట్ విజయశాంతి ఇన్?

కామారెడ్డిలో టెన్త్ ప్రశ్నపత్రం లీక్... ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు

Plane Flies Over Tirumala: అపచారం-తిరుమల శ్రీవారి ఆలయంపై ఎగరిన విమానం (video)

తోస్తే 90 చోట్ల పడేటట్టున్నాడు కానీ యువతి వెనుక వైపుకి అతడి ముందు భాగాన్ని.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టయిలిస్ పొలిటికల్ యాక్షన్ చిత్రంగా : L2: ఎంపురాన్ రివ్యూ

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

తర్వాతి కథనం
Show comments