Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాచ్ ఫిక్సింగ్ : నలుగురు సౌతాఫ్రికా క్రికెటర్లపై నిషేధం

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో దక్షిణాఫ్రికా క్రికెటర్లు చిక్కుకున్నారు. ఫలితంగా నలుగురు క్రికెటర్లపై నిషేధం విధించారు. వీరిలో మాజీ వికెట్ కీపర్ థామీ కూడా ఉన్నాడు. ఈ క్రికెటర్లను ఏడు నుంచి 12 ఏళ్లపాటు నిష

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2016 (15:31 IST)
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో దక్షిణాఫ్రికా క్రికెటర్లు చిక్కుకున్నారు. ఫలితంగా నలుగురు క్రికెటర్లపై నిషేధం విధించారు. వీరిలో మాజీ వికెట్ కీపర్ థామీ కూడా ఉన్నాడు. ఈ క్రికెటర్లను ఏడు నుంచి 12 ఏళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ వెల్లడించింది.
 
మాజీ వికెట్ కీపర్ థామీ‌పై 12 ఏళ్ల నిషేధం విధించారు. 2015లో దేశీయంగా జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలింది. నిషేధానికి గురైన మిగతా ముగ్గురు ఆటగాళ్లలో పుమెలెలా మట్షిక్వే, ఎతీ ఎంబలాతి, జీన్ సైమ్స్ ఉన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

తర్వాతి కథనం
Show comments