Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇంగ్లండ్‌కు మకాం మార్చాడా?

వరుణ్
ఆదివారం, 21 జనవరి 2024 (14:28 IST)
పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తన భార్యాపిల్లలతో కలిసి ఇంగ్లండ్‌కు వెళ్లిపోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై సర్ఫరాచ్ అహ్మద్ స్పందించాడు. తనకు పాకిస్థాని విడిచి వెళ్లాలన్న ఆలోచన లేశమాత్రం కూడా రాదన్నారు. ఆ వార్తలు శుద్ధ అబద్ధమన్నారు. ఇలాంటి పుకార్లను ప్రచారం చేసే ముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని ఆయన హితవు పలికారు. ఇలాంటి వార్తలు వినాల్సి రావడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 36 యేళ్ల సర్ఫరాజ్ తీవ్రంగా నిరాశపరిచాడు. టెస్టు జట్టు ఆశ్చర్యకరంగా చోటు దక్కించుకున్న సర్ఫరాచ్.. రెండు ఇన్నింగ్స్‌లలో కలిసి సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో ఆయన దేశాన్ని వీడి ఇంగ్లండ్‌కు మకాం మార్చినట్టు వార్తలు రావడంతో సర్ఫరాజ్ క్లారిటీ ఇచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

తర్వాతి కథనం
Show comments