Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేష్ రైనా తండ్రి త్రిలోక్ చంద్ రైనా కన్నుమూత

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (15:41 IST)
భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా తండ్రి త్రిలోక్ చంద్ రైనా కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈయన మిలిటరీ అధికారిగా పని చేశారు. అలాగే, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బాంబుల తయారీలోనూ అనుభవం గడించారు. 
 
ఈయన సొంతూరు జమ్మూకాశ్మీర్‌లోని రైనావరి గ్రామం. 1990లో కాశ్మీర్ పండిట్ల హత్యల ఘటన తర్వాత ఆయన గ్రామాన్ని విడిచిపెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మురాద్‌ నగర్‌లో స్థిరపడ్డారు. ఆ సమయంలో తనకు వచ్చే రూ.10 వేల  వేతనంతోనే ఆయన తన కుటుంబాన్ని పోషిస్తూ, కుమారుడు సురేష్ రైనాకు క్రికెట్‌లో శిక్షణ ఇప్పించారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments