Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేష్ రైనా తండ్రి త్రిలోక్ చంద్ రైనా కన్నుమూత

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (15:41 IST)
భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా తండ్రి త్రిలోక్ చంద్ రైనా కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈయన మిలిటరీ అధికారిగా పని చేశారు. అలాగే, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బాంబుల తయారీలోనూ అనుభవం గడించారు. 
 
ఈయన సొంతూరు జమ్మూకాశ్మీర్‌లోని రైనావరి గ్రామం. 1990లో కాశ్మీర్ పండిట్ల హత్యల ఘటన తర్వాత ఆయన గ్రామాన్ని విడిచిపెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మురాద్‌ నగర్‌లో స్థిరపడ్డారు. ఆ సమయంలో తనకు వచ్చే రూ.10 వేల  వేతనంతోనే ఆయన తన కుటుంబాన్ని పోషిస్తూ, కుమారుడు సురేష్ రైనాకు క్రికెట్‌లో శిక్షణ ఇప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

తర్వాతి కథనం
Show comments