Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుపు జీహాదీల శవాలపై కప్పే గుడ్డకు సంకేతం - ఒక్కో దెబ్బకు 100 మంది జీహాదీల ప్రాణాలు మటాష్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అల్లరి మూకలు భద్రతా బలగాలపై దాడులు చేశాయి. ముఖ్యంగా కాశ్మీరులో ఉపఎన్నిక సందర్భంగా విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌పై అల్లరి మూకలు దాడి చేసిన వీడియో

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (16:46 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అల్లరి మూకలు భద్రతా బలగాలపై దాడులు చేశాయి. ముఖ్యంగా కాశ్మీరులో ఉపఎన్నిక సందర్భంగా విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌పై అల్లరి మూకలు దాడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై భారత క్రికెటర్ గౌతం గంభీర్ నిప్పులు చెరిగారు. 
 
పాకిస్థాన్‌కు మద్దతు తెలుపుతూ, రాళ్లు రువ్వుతూ అల్లర్లకు పాల్పడుతున్న ముష్కరులకు స్వాతంత్ర్యం కావాలంటే దేశం వీడి పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. పైగా, కాశ్మీర్ ముమ్మాటికీ తమదేనని వ్యాఖ్యానించాడు.
 
అంతేకాకుండా, జాతీయజెండాలోని మూడు రంగులకు సరికొత్త అర్థాన్ని ఇచ్చాడు. కాషాయం ఆగ్రహ జ్వాలలను సూచిస్తుందని, తెలుపు జీహాదీల శవాలపై కప్పే గుడ్డకు సంకేతమని, ఉగ్రవాదంపై ద్వేషాన్ని ఆకుపచ్చ రంగు సూచిస్తుందని గంభీర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.అలాగే, భారతీయ జవానును కొట్టే ఒక్కో దెబ్బకు కనీసం 100 మంది జీహాదీల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని హెచ్చరించాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు పట్టాలపై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌‍ప్రెస్

స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ యాప్‌ను తక్షణమే తొలగించాలి.. పౌరులకు ఆదేశం

FASTag: ఆగస్టు 15 నుండి రూ.3,000 ధరతో కూడిన ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

తర్వాతి కథనం
Show comments