Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుపు జీహాదీల శవాలపై కప్పే గుడ్డకు సంకేతం - ఒక్కో దెబ్బకు 100 మంది జీహాదీల ప్రాణాలు మటాష్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అల్లరి మూకలు భద్రతా బలగాలపై దాడులు చేశాయి. ముఖ్యంగా కాశ్మీరులో ఉపఎన్నిక సందర్భంగా విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌పై అల్లరి మూకలు దాడి చేసిన వీడియో

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (16:46 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అల్లరి మూకలు భద్రతా బలగాలపై దాడులు చేశాయి. ముఖ్యంగా కాశ్మీరులో ఉపఎన్నిక సందర్భంగా విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌పై అల్లరి మూకలు దాడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై భారత క్రికెటర్ గౌతం గంభీర్ నిప్పులు చెరిగారు. 
 
పాకిస్థాన్‌కు మద్దతు తెలుపుతూ, రాళ్లు రువ్వుతూ అల్లర్లకు పాల్పడుతున్న ముష్కరులకు స్వాతంత్ర్యం కావాలంటే దేశం వీడి పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. పైగా, కాశ్మీర్ ముమ్మాటికీ తమదేనని వ్యాఖ్యానించాడు.
 
అంతేకాకుండా, జాతీయజెండాలోని మూడు రంగులకు సరికొత్త అర్థాన్ని ఇచ్చాడు. కాషాయం ఆగ్రహ జ్వాలలను సూచిస్తుందని, తెలుపు జీహాదీల శవాలపై కప్పే గుడ్డకు సంకేతమని, ఉగ్రవాదంపై ద్వేషాన్ని ఆకుపచ్చ రంగు సూచిస్తుందని గంభీర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.అలాగే, భారతీయ జవానును కొట్టే ఒక్కో దెబ్బకు కనీసం 100 మంది జీహాదీల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని హెచ్చరించాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

తర్వాతి కథనం
Show comments