Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిఖర్ ధావన్‌కు చోటు దక్కేనా?

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (11:44 IST)
ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్న భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం భారత ఏ జట్టు తరపున ఆడుతున్నాడు. తిరువనంతపురం వేదికగా సౌతాఫ్రికా ఏ జట్టుతో జరుగుతున్న క్రికెట్ సిరీస్‌లో ఆడుతున్నాడు. అయితే, బుధవారం ఈ వేదికలో నాలుగే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా పని పట్టేందుకు భారత యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు.
 
మరోవైపు, ఫామ్ లేమి సమస్యతో బాధపడుతున్న శిఖర్ ధావన్‌కు ఈ మ్యాచ్‌లో చోటు కల్పిస్తారో లేదో అన్న సందేహం ఉంది. అదేసమయంలో ముంబై ఆల్రౌండర్ శివమ్ దూబె దూకుడు జట్టుకు ఎంతో మేలు చేస్తుంటే, జట్టు సారథిగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

YouTuber : పాకిస్థాన్‌తో సంబంధాలు.. పంజాబ్ యూట్యూబర్ అరెస్ట్.. ఏం చేశాడంటే?

వైసిపి వెన్నుపోటు దినం: ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, అంబటిపై పోలీస్ అధికారి కన్నెర్ర (video)

Monsoon session: జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

తర్వాతి కథనం
Show comments