Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిఖర్ ధావన్‌కు చోటు దక్కేనా?

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (11:44 IST)
ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్న భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం భారత ఏ జట్టు తరపున ఆడుతున్నాడు. తిరువనంతపురం వేదికగా సౌతాఫ్రికా ఏ జట్టుతో జరుగుతున్న క్రికెట్ సిరీస్‌లో ఆడుతున్నాడు. అయితే, బుధవారం ఈ వేదికలో నాలుగే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా పని పట్టేందుకు భారత యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు.
 
మరోవైపు, ఫామ్ లేమి సమస్యతో బాధపడుతున్న శిఖర్ ధావన్‌కు ఈ మ్యాచ్‌లో చోటు కల్పిస్తారో లేదో అన్న సందేహం ఉంది. అదేసమయంలో ముంబై ఆల్రౌండర్ శివమ్ దూబె దూకుడు జట్టుకు ఎంతో మేలు చేస్తుంటే, జట్టు సారథిగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments