Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ ఆటలో ఫిక్సింగ్.. పదేళ్ల జైలు.. నేరాలకు బ్రేక్.. అనురాగ్ ఠాకూర్ కొత్త బిల్లు

Webdunia
సోమవారం, 2 మే 2016 (12:38 IST)
క్రికెట్ ఆటలో ఫిక్సింగ్ నేరగాళ్ల పనిపట్టేందుకు సమగ్ర చట్టాలు అందుబాటులో లేవని అందుకే కఠిన చట్టాలు తప్పనిసరి చేయాలనే ఉద్దేశంతో మూడు ప్రైవేట్‌మెంబర్స్ బిల్లుల్ని ప్రవేశపెట్టినట్లు బీసీసీఐ కార్యదర్శి, ఎంపీ అయిన అనురాగ్ ఠాకూర్ తెలిపారు. లోక్‌సభలో మ్యాచ్ ఫిక్సింగ్ నేరాలను అరికట్టేందుకు మూడు ప్రైవేట్ మెంబర్స్ బిల్లుల్ని ఆయన ప్రవేశపెట్టారు. 
 
ఈ క్రమంలో జాతీయ స్పోర్ట్స్ ఎథిక్స్ కమిషన్ బిల్లును క్రీడల్లో నెలకొన్న వివిధ రకాల నేరాలను అరికడుతుందని ఠాకూర్ తెలిపారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ వంటి నేరాలకు పదేళ్ల పాటు జైలు శిక్ష పడేట్లు ప్రతిపాదించే ఛాన్సుంది. 2013లో ఐపీఎల్‌ను ఫిక్సింగ్ భూతం కుదిపేసింది. క్రికెటర్లు చండేలా, అంకిత్ చవాన్, శ్రీశాంత్‌లు జైలుకు కూడా వెళ్ళొచ్చారు. 
 
ఈ నేపథ్యంలో అభిమానులకు జవాబుదారిగా ఉండాలంటే... క్రికెట్లో చోటుచేసుకునే నేరాలను ముందుగా అరికట్టాలని అందుకే ఫిక్సింగ్ లాంటి చర్యలకు గండికొట్టేలా బిల్లుల్ని ప్రవేశపెట్టినట్లు ఠాకూర్ వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

'హెచ్.జె.టి-36' యుద్ధ విమానాన్ని నడిపిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

శివశక్తి పాయింట్ వయసు 370 కోట్ల సంవత్సరాలా?

ఉపాధ్యాయురాలి తలపై నుంచి వెళ్లిన లారీ...

వైకాపా మాజీ మంత్రికి అరెస్టు భయం... ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్

తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్: బీర్ల ధరలు పెంపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ పిల్లలను జాగ్రత్తగా పెంచాలంటే... ఆ ఇడియట్స్‌కి దూరంగా ఉంచండి : రేణూ దేశాయ్

సంజయ్ దత్‌కు రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చిన మహిళా వీరాభిమాని!!

సర్జరీకి రెడీ అయిన రష్మీ గౌతమ్.. భుజం శస్త్రచికిత్స.. డ్యాన్స్ చేయలేకపోతున్నా..

ప్ర‌భాస్ ఆవిష్కరించిన బ్రహ్మా ఆనందం ట్రైల‌ర్ లో కథ ఇదే

ఓ మంచి దేవుడా.అడగకుండానే అన్నీ ఇచ్చావు అంటూ విక్టరీ వెంకటేష్ ఫిలాసఫీ

తర్వాతి కథనం
Show comments