Webdunia - Bharat's app for daily news and videos

Install App

డుప్లెస్‌కు ఐసీసీ జరిమానా.. మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత.. బాల్ ట్యాంపరింగ్ చేశాడు..

ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సఫారీలు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకొన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌పై ఐసీసీ బాల్‌ ట్యాంపరింగ్‌ చేశాడని ఆరోపణలు చేసింది.

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (17:09 IST)
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సఫారీలు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకొన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌పై ఐసీసీ బాల్‌ ట్యాంపరింగ్‌ చేశాడని ఆరోపణలు చేసింది. హోబర్ట్‌లో జరిగిన రెండో టెస్టులో డుప్లెసిస్‌ బంతి స్థితిని మార్చాడని, ఐసీసీ నిబంధనావళిలోని 2.2.9వ ఆర్టికల్‌ను అతిక్రమించినట్లు పేర్కొంది. రెండో టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు డుప్లెసిస్‌ నోటిలోని తడి అంటించి బంతిని మెరిసేలా చేశాడు.
 
అప్పుడు అతడి నోట్లో చూయింగ్‌ గమ్‌లాంటి పదార్థం ఉంది. టీవీ రిప్లైలో ఇది స్పష్టంగా కనిపించడంతో అతడిపై బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన డుప్లెస్‌కు ఐసీసీ జరిమానా విధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో డుప్లెస్‌ ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఫిర్యాదులందాయి. దీంతో స్పందించిన ఐసీసీ.. డుప్లెస్‌ మ్యాచ్‌ రుసుంలో 100 శాతం కోత విధించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఎంపీలతో చేతులు కలుపుతాం.. పోలవరం కోసం పోరాడతాం.. మిథున్ రెడ్డి

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

తర్వాతి కథనం
Show comments