Webdunia - Bharat's app for daily news and videos

Install App

డుప్లెస్‌కు ఐసీసీ జరిమానా.. మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత.. బాల్ ట్యాంపరింగ్ చేశాడు..

ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సఫారీలు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకొన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌పై ఐసీసీ బాల్‌ ట్యాంపరింగ్‌ చేశాడని ఆరోపణలు చేసింది.

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (17:09 IST)
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సఫారీలు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకొన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌పై ఐసీసీ బాల్‌ ట్యాంపరింగ్‌ చేశాడని ఆరోపణలు చేసింది. హోబర్ట్‌లో జరిగిన రెండో టెస్టులో డుప్లెసిస్‌ బంతి స్థితిని మార్చాడని, ఐసీసీ నిబంధనావళిలోని 2.2.9వ ఆర్టికల్‌ను అతిక్రమించినట్లు పేర్కొంది. రెండో టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు డుప్లెసిస్‌ నోటిలోని తడి అంటించి బంతిని మెరిసేలా చేశాడు.
 
అప్పుడు అతడి నోట్లో చూయింగ్‌ గమ్‌లాంటి పదార్థం ఉంది. టీవీ రిప్లైలో ఇది స్పష్టంగా కనిపించడంతో అతడిపై బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన డుప్లెస్‌కు ఐసీసీ జరిమానా విధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో డుప్లెస్‌ ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఫిర్యాదులందాయి. దీంతో స్పందించిన ఐసీసీ.. డుప్లెస్‌ మ్యాచ్‌ రుసుంలో 100 శాతం కోత విధించింది.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments