Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దేశాన్ని ఎలాగైనా ఉగ్రవాదుల చెర నుంచి కాపాడాలి.. రషీద్ ఖాన్

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (20:26 IST)
ఆప్ఘనిస్థాన్‌లోని 400 జిల్లాల్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. వారి చేష్టలకు అడ్డుపడేవారే లేరని చెప్పాలి. ఇక ఈ నెల 31 లోపు అమెరికా తన పూర్తి సైన్యాన్ని వెనక్కు రప్పించే దిశగా ఆలోచిస్తోంది. అదే జరిగితే తాలిబన్ల చేతుల్లో ఆ దేశం విలవిలలాడి పోవాల్సిందే నని తెలుస్తోంది. ఇక ఈ సందర్భంలో ఆఫ్గనిస్తాన్ స్టార్‌ క్రికెటర్ రషీద్ ఖాన్ ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేస్తున్నాడు.
 
తన దేశాన్ని ఎలాగైనా ఉగ్రవాదుల చెర నుంచి కాపాడాలని వేడుకుంటున్నాడు. ప్రస్తుతం తమ దేశంలో శాంతి భద్రతలు లేవని తాలిబన్లు ఇష్టారీతిన మారణ హోమం సృష్టిస్తున్నారంటూ వాపోయాడు. 
 
కాబట్టి మళ్లీ తన దేశాన్ని శాంతి యుతంగా మార్చాలని కోరుతున్నాడు. ఆక ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు కాస్త ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన చేసిన రిక్వెస్ట్‌కు ఎవరైనా స్పందిస్తారో లేదో అన్ని మాత్రం చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

సీఐను కొట్టేందుకు వెళ్లిన చెవిరెడ్డి - అడ్డుకున్న డీఎస్సీ

బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం.. నేడు భారీగా వర్షాలు...

ఉత్తరాఖండ్ గౌరీకుండ్‌లో కూలిపోయిన హెలికాప్టర్: ఏడుగురు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments