Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దేశాన్ని ఎలాగైనా ఉగ్రవాదుల చెర నుంచి కాపాడాలి.. రషీద్ ఖాన్

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (20:26 IST)
ఆప్ఘనిస్థాన్‌లోని 400 జిల్లాల్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. వారి చేష్టలకు అడ్డుపడేవారే లేరని చెప్పాలి. ఇక ఈ నెల 31 లోపు అమెరికా తన పూర్తి సైన్యాన్ని వెనక్కు రప్పించే దిశగా ఆలోచిస్తోంది. అదే జరిగితే తాలిబన్ల చేతుల్లో ఆ దేశం విలవిలలాడి పోవాల్సిందే నని తెలుస్తోంది. ఇక ఈ సందర్భంలో ఆఫ్గనిస్తాన్ స్టార్‌ క్రికెటర్ రషీద్ ఖాన్ ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేస్తున్నాడు.
 
తన దేశాన్ని ఎలాగైనా ఉగ్రవాదుల చెర నుంచి కాపాడాలని వేడుకుంటున్నాడు. ప్రస్తుతం తమ దేశంలో శాంతి భద్రతలు లేవని తాలిబన్లు ఇష్టారీతిన మారణ హోమం సృష్టిస్తున్నారంటూ వాపోయాడు. 
 
కాబట్టి మళ్లీ తన దేశాన్ని శాంతి యుతంగా మార్చాలని కోరుతున్నాడు. ఆక ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు కాస్త ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన చేసిన రిక్వెస్ట్‌కు ఎవరైనా స్పందిస్తారో లేదో అన్ని మాత్రం చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లికి నిరాకరించాడని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన డాక్టర్ (Video)

ఫార్చునర్ కారును బహుమతిగా ఇచ్చారు.. సున్నితంగా తిరస్కరించాను : పోలవరం ఎమ్మెల్యే (Video)

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

తర్వాతి కథనం
Show comments