Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. డిజిటల్ చరిత్రలో అదుర్స్

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (14:19 IST)
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అభిమానులను అలరించింది. వన్డేల్లో పరుగుల పరంగా పాక్‌పై అతి పెద్ద విజయంతో రికార్డు సృష్టించింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు జరిగినప్పటికీ ఈ మ్యాచ్ కోసం అభిమానులు టీవీల ముందు వాలిపోయారు. దాంతో, వ్యూయర్‌‌షిప్‌లో రికార్డులు బద్దలయ్యాయి. 
 
ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్‌తో పాటు డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం అయింది. ఈ మ్యాచ్‌ను ఏకకాలంలో రెండు కోట్ల 80 లక్షల మంది వీక్షించారు. డిజిటల్ చరిత్రలో భారత్‌ ఏ మ్యాచ్‌కైనా ఇదే అత్యధిక వ్యూయర్‌‌షిప్‌. 
 
గతంలో 2019 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌‌ను 2.52 కోట్ల మంది వీక్షించారు. నాలుగేళ్లుగా చెక్కుచెదరని ఈ రికార్డును ఆసియా కప్‌‌లో భారత్-పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్ బద్దలు కొట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలుడి కోసం కారు ఆపిన పవన్ కల్యాణ్.. వీడియో వైరల్

దేశంలో కాలుష్యానికి 33 వేల మంది మృత్యువాత

అప్పుడు కాంగ్రెస్ నాయకుడు.. ఇప్పుడు టీడీపీకి విధేయుడు.. ఎవరు?

లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తున్న మహిళా జర్నలిస్టు... వెనుక కుమ్మేసిన ఎద్దు!! (Video)

ఖైదీలకు ఉపశమనం- జైళ్ల నుంచి 213 మంది ఖైదీలు విడుదల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

తర్వాతి కథనం
Show comments