Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రస్థానాన్ని నిలుపుకున్న టీమిండియా.. 139 యేళ్లలో ఏకైక కెప్టెన్ ధోనీ

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2016 (11:51 IST)
ట్వంటీ-20ల్లో భారత క్రికెట్ జట్టు తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఆస్ట్రేలియా గడ్డపై ధోనీ సేనకు లభించిన మూడో వరుస విజయం. దీంతో 120 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. ఇక వరుసగా మూడు టీ20ల్లోనూ పరాజయం చవిచూసిన ఆసీస్ జట్టు 110 రేటింగ్ పాయింట్లతో ఏకంగా ఎనిమిదో స్థానానికి దిగజారిపోయింది. ఇక 118 రేటింగ్ పాయింట్లతో ఉన్న వెస్టిండీస్, శ్రీలంకలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 
 
మరోవైపు ఆదివారం లభించిన విజయంతో 139 ఏళ్ల రికార్డును కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బద్దలు కొట్టారు. గత 139 సంవత్సరాల్లో మూడు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన పర్యాటక జట్టు సారథిగా ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా.. విదేశీ కెప్టెన్లకు శ్మశానం అని పేరుబడిన ఆస్ట్రేలియా గడ్డపై వారినే చిత్తుచేసి సగర్వంగా నిలిచాడు.  

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments