Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్ ఛారిటీ మ్యాచ్‌లో ధోనీ, సెహ్వాగ్, అఫ్రిదీలకు చోటు!

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (17:43 IST)
క్రికెట్ అభిమానులకో శుభవార్త. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఛారిటీ మ్యాచ్‌లో ఈ ఏడాది టీమిండియా కెప్టెన్ ధోనీ, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లు పాల్గొంటున్నారు. ప్రతి ఏడాది 'హెల్ప్ ఫర్ హీరోస్' పేరిట ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఛారిటీ మ్యాచ్ నిర్వహిస్తుంది. ఈ మ్యాచ్‌లో ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లు పాల్గొననున్నారు.
 
ఆ ఆటగాళ్ల జాబితాలో ధోనీ, సెహ్వాగ్, పాకిస్థాన్ ఆటగాడు అఫ్రిదీ కూడా చోటు సంపాదించుకున్నారు. ఈ మ్యాచ్ నిర్వహణ బాధ్యతలను ఈసీబీ డైరెక్టర్ ఆండ్రూ నిర్వహిస్తుండగా, గవాస్కర్ కూడా నిర్వహణలో పాలుపంచుకోనున్నారు.
 
కాగా, అంతర్జాతీయ స్టార్లతో కలిసి మ్యాచ్ ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉందని ధోనీ అభిప్రాయపడ్డాడు. ఓ మంచి ఆశయం కోసం జరుగుతున్న మ్యాచ్‌లో భాగం కావడం గర్వకారణమని ధోనీ తెలిపాడు. అంతేగాకుండా ఈ మ్యాచ్‌కు అందరి మద్దతు అవసరమన్నాడు.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments