Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై మెరీనా బీచ్‌లో ధోనీ, జీవా ఇలా చేశారు.. (వీడియో)

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (11:18 IST)
మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే ఐపీఎల్ పోటీల్లో ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తాడన్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను మేనేజ్‌మెంట్‌తో ఏర్పాట్లు, ఆటగాళ్లకు శిక్షణ తదితర అంశాలపై చర్చించేందుకే ధోనీ చెన్నైకి వచ్చాడు. 
 
ఈ నేపథ్యంలో ధోనీ తాజా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆదివారం చెన్నైకి తన కుటుంబంతో వచ్చిన ధోనీ.. కుమార్తె జీవాతో కలిసి మెరీనా బీచ్‌కి వెళ్లాడు. అక్కడ ఇసుకలో గూళ్లు కట్టాడు. గుంతతీసి.. తన కుమార్తెను అందులోకి దింపాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
కాగా ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. మరో పది రోజుల్లో వన్డేలు, ట్వంటీ-20ల్లో ఆడేందుకు ధోనీ వెళ్లనున్నాడు. ప్రస్తుతం చెన్నై బీచ్‌లో జీవాతో కలిసి ధోనీ ఆడుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

తర్వాతి కథనం
Show comments