Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావూద్‌కు ఆశ్రయం ఇస్తూనే.. క్రికెట్ ఆడాలని పిలుస్తారా? బీసీసీఐ ప్రశ్న

Webdunia
ఆదివారం, 23 ఆగస్టు 2015 (12:42 IST)
ముంబై వరుస పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ ఆశ్రయం ఇచ్చినట్లు ఆధారాలతో తేలిపోవడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందించింది.

దావూద్‌కు ఆశ్రయం ఇవ్వడం నిలిపివేసే వరకు పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ ఉండదని బీసీసీఐ అనురాగ్ ఠాకూర్ తెగేసి చెప్పేశారు. దావూద్‌కు ఆశ్రయమిస్తూనే.. క్రికెట్ ఆడేందుకు రావాల్సిందిగా ఎలా పిలుస్తారని పీసీబీని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. 
 
"దావూద్ ఏమో కరాచీలోనే ఉన్నాడు. ఎన్ఎస్ఏ వేర్పాటువాదులను కలవాలని కోరుకుంటున్నారు. మీరు నిజంగానే శాంతి కోసం పాటుపడుతున్నారా? మీతో క్రికెట్ ఆడతామని ఆశిస్తున్నారా?" అని ట్వీట్ ఠాకూర్ చేశారు.
 
ఇక భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య చర్చల్లో వేర్పాటువాదులకు చోటు కల్పించే ప్రయత్నాలు కూడా పాకిస్థాన్ మానుకోవాల్సిన అవసరముందని ఠాకూర్ స్పష్టం చేశారు. అప్పుడే భారత్, పాకిస్థాన్ సంబంధాలు, క్రికెట్ పునరుద్ధరణపై ఆలోచిస్తామన్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments