Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ వన్డే ప్రపంచ కప్: వాటర్ బాటిల్ ఫ్రీ.. ఇంగ్లండ్-కివీస్ పోరు ప్రారంభం

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2023 (16:53 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించేందుకు మైదానానికి వచ్చే అభిమానులకు ఉచితంగా వాటర్ బాటిల్ ఇవ్వబడుతుంది అని ప్రకటించారు జైషా. ఐసిసి వన్డే ప్రపంచకప్‌ తొలి మ్యాచ్ అక్టోబర్ 5వ తేదీ మొదటి తేదీన జరగనుంది.
 
అలాగే ప్రపంచ కప్‌లో పాల్గొనే అన్నీ జట్లతో కూడిన ఫోటోలను ఐసీసీ ఇప్పటికే షేర్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ పోటీలను వీక్షించేందుకు వచ్చే క్రికెట్ అభిమానులను ఉచితంగా నీటి బాటిళ్లను అందిస్తామని బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు.
 
మరోవైపు వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇంగ్లండ్- న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బ్యాటింగ్‌తో దూకుడుగా ఆడుతోంది. ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో... సిక్సర్‌తో మెగాటోర్నీని ప్రారంభించగా.. జోరూట్ రివర్స్ స్కూప్ సిక్సర్‌తో అభిమానులను అలరించాడు. 
 
అది కూడా న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో రిస్క్ చేస్తూ రివర్స్ స్కూప్ ఆడటం అందర్నీ ఆకట్టుకుంది. ట్రెంట్ బౌల్డ్ వేసిన 12వ ఓవర్‌లో ఇది జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments