Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ.. ధోనీ.. అని అరిచిన ఫ్యాన్స్.. గుర్రుగా చూసిన కోహ్లీ.. (video)

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (17:22 IST)
టీమిండియాకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ధోనీకి తర్వాత వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను రంగంలోకి దించింది. అయితే ధోనీ స్థాయికి రిషబ్ పంత్ రాణించలేకపోతున్నాడు. ఒక్కో మ్యాచ్‌లో రిషబ్ పంత్ వికెట్ కీపింగ్‌లో తేలిపోతున్నాడు. 
 
అంతేగాకుండా రిషబ్ పంత్ మైదానంలో వున్నంత సేపు.. క్రికెట్ ఫ్యాన్స్ ధోనీ.. ధోనీ అని అరుస్తున్నారు. ఇలా చేయడం ఇతర క్రీడాకారుల ఆత్మవిశ్వాసాన్ని కించపరిచినట్లు అవుతుందనే ఉద్దేశంతో అలా కేకలు వేయకండని ఫ్యాన్సుకు కోరుతున్నాడు విరాట్ కోహ్లీ. 
 
ఇలాంటి సీనే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది. ఆసీస్‌తో జరిగిన చివరి రెండు మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా బరిలోకి దిగాడు. రిషబ్ పంత్‌ కంటే ఇతను మెరుగ్గా రాణించాడు. అయినా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్‌కు కుల్దీప్ యాదవ్ విసిరిన బంతి.. బ్యాటును తాకి పక్కకుపోయింది. ఈ బంతిని రాహుల్ చేజార్చుకున్నాడు. 
 
వెంటనే క్రికెట్ ఫ్యాన్స్ ధోనీ.. ధోనీ.. అంటూ అరవడం మొదలెట్టారు. ఆ శబ్ధాన్ని విని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వైపు గుర్రుగా చూశాడు. అంతే ఫ్యాన్స్ అలా అరవడం ఆపేశారు. వెంటనే రాహుల్.. రాహుల్ అంటూ అరిచారు. దీంతో వికెట్ కీపర్‌గా రాహుల్ కొనసాగించాలని కోహ్లీకి చాలామంది సీనియర్ క్రికెటర్లు కోరుకుంటున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hockey: హాకీ ట్రైనీపై కోచ్‌తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

తర్వాతి కథనం
Show comments