Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఎస్ ధోనీపై ఒక మ్యాచ్ నిషేధిస్తారా?

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (13:52 IST)
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం వుంది. ఐపిఎల్ 2023 ఫైనల్ ఆడకుండా నిషేధానికి గురి కావచ్చు. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్ అయిన ధోనీ.. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లు విలువైన నాలుగు నిమిషాలను వృధా చేసినందుకు గాను.. ఈ నిషేధం తప్పదని సమాచారం. 
 
స్లో రేట్ కారణంగా ఒకప్పుడు ధోనీ ప్రవర్తనా నియమావళికి జరిమానా విధించబడింది. మే 28, ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ ఆడకుండా నిషేధానికి గురికావచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను 15 పరుగుల తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో 10వ ఫైనల్‌కు అర్హత సాధించింది. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments