320 పరుగులకు పైనే ఉతికేట్లున్నారు... కోహ్లీ... ధోనీ సలహా తీసుకో...

ఛాంపియన్ ట్రోఫీ 2017 సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ బ్యాట్సమన్లు 2 వికెట్ల నష్టానికి 25 ఓవర్లలో 142 కొట్టారు. తమిమ్ ఇక్బాల్ దూకుడుగా ఆడుతున్నాడు. అతడు 72 బంతుల్లో 66 పరుగులతో కోహ్లికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అటువైపు రహీమ్ కూడా 58 బంతుల్లో 47 పరుగులతో క్

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (16:56 IST)
ఛాంపియన్ ట్రోఫీ 2017 సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ బ్యాట్సమన్లు 2 వికెట్ల నష్టానికి 25 ఓవర్లలో 142 కొట్టారు. తమిమ్ ఇక్బాల్ దూకుడుగా ఆడుతున్నాడు. అతడు 72 బంతుల్లో 66 పరుగులతో కోహ్లికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అటువైపు రహీమ్ కూడా 58 బంతుల్లో 47 పరుగులతో క్రీజులో వున్నారు. దీనితో ఇండియన్ క్రికెట్ క్రీడాభిమానులకు టెన్షన్ పెరిగిపోతోంది. 
 
ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా కోహ్లికి సలహాలు ఇస్తున్నారు. బంగ్లాదేశ్ బ్యాట్సమన్లను పెవిలియన్ పంపేందుకు ధోనీ సలహా తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. కోహ్లి మాత్రం అదేమీ చేయనట్లే కనిపిస్తున్నాడు. చూడాలి... బంగ్లా బ్యాటింగ్ ధాటి ఎంతవరకు వెళుతుందో...?
అన్నీ చూడండి

తాజా వార్తలు

రైతులు వేధింపులకు గురువుతున్నారు.. అమరావతిలో జగన్ భేటీ

జియో నుంచి ఎయిర్‌టెల్‌కు పోర్ట్ చేయిస్తానంటే అంగీకరించలేదని తల్లిదండ్రుల హత్య!

గ్రాడ్యుయేషన్ పరేడ్‌ అనంతరం ప్రియురాలికి రొమాంటిక్ ప్రపోజల్ (వీడియో)

తెలంగాణలో జనసేన బలపడుతుందా? ఆంధ్రా నాయకుడిగా ముద్రపడిందిగా?

కర్నాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశాఖపట్నం రోడ్డు ప్రమాదం.. డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రగాయాలు (video)

రోడ్డు ప్రమాదంలో 'ఢీ' జోడీ డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు

'పెద్ది' చిత్రం టిక్కెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన సర్కారు

చెర్రీతో సెల్ఫీ కోసం ఎగబడి జాన్వీ మీద పడ్డ అభిమాని, దూదిలా లేపేసిన చరణ్ బాడీగార్డ్, వీడియో

ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవ

తర్వాతి కథనం
Show comments