Webdunia - Bharat's app for daily news and videos

Install App

320 పరుగులకు పైనే ఉతికేట్లున్నారు... కోహ్లీ... ధోనీ సలహా తీసుకో...

ఛాంపియన్ ట్రోఫీ 2017 సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ బ్యాట్సమన్లు 2 వికెట్ల నష్టానికి 25 ఓవర్లలో 142 కొట్టారు. తమిమ్ ఇక్బాల్ దూకుడుగా ఆడుతున్నాడు. అతడు 72 బంతుల్లో 66 పరుగులతో కోహ్లికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అటువైపు రహీమ్ కూడా 58 బంతుల్లో 47 పరుగులతో క్

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (16:56 IST)
ఛాంపియన్ ట్రోఫీ 2017 సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ బ్యాట్సమన్లు 2 వికెట్ల నష్టానికి 25 ఓవర్లలో 142 కొట్టారు. తమిమ్ ఇక్బాల్ దూకుడుగా ఆడుతున్నాడు. అతడు 72 బంతుల్లో 66 పరుగులతో కోహ్లికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అటువైపు రహీమ్ కూడా 58 బంతుల్లో 47 పరుగులతో క్రీజులో వున్నారు. దీనితో ఇండియన్ క్రికెట్ క్రీడాభిమానులకు టెన్షన్ పెరిగిపోతోంది. 
 
ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా కోహ్లికి సలహాలు ఇస్తున్నారు. బంగ్లాదేశ్ బ్యాట్సమన్లను పెవిలియన్ పంపేందుకు ధోనీ సలహా తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. కోహ్లి మాత్రం అదేమీ చేయనట్లే కనిపిస్తున్నాడు. చూడాలి... బంగ్లా బ్యాటింగ్ ధాటి ఎంతవరకు వెళుతుందో...?
అన్నీ చూడండి

తాజా వార్తలు

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

తర్వాతి కథనం
Show comments