Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాంపియన్స్ ట్రోఫీ: షమీ, ధావన్, రోహిత్ శర్మలకు స్థానం.. వికెట్ కీపర్‌గా ధోనీ

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే టీమిండియా క్రికెటర్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. ఈ జట్టులోకి షమీని మళ్లీ తీసుకున్నారు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మలకు ఛాంపియన్స

Webdunia
సోమవారం, 8 మే 2017 (13:10 IST)
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే టీమిండియా క్రికెటర్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. ఈ జట్టులోకి షమీని మళ్లీ తీసుకున్నారు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మలకు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కింది. కానీ గంభీర్, భజ్జీలకు భారత్ ఆడే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం లభించలేదు. మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపర్‌గా జట్టుకు వ్యవహరించనున్నాడు. ఈ జట్టుకు అనిల్ కుంబ్లే కోచ్‌గా వ్యవహరిస్తారు. 
 
జట్టు వివరాలను పరిశీలిస్తే.. విరాట్ కోహ్లీ(కెప్టెన్), రహానె(వైస్ కెప్టెన్), రోహిత్‌, ధావన్‌, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ, హార్థిక్‌ పాండ్యా, మనీశ్‌ పాండే, మహ్మద్‌ షమీ, అశ్విన్‌, భువనేశ్వర్, జడేజా, బూమ్రా, కేదార్‌ జాదవ్‌, ఉమేశ్‌ యాదవ్‌‌లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగనున్నారు. 

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments