Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్‌లో ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు

Webdunia
మంగళవారం, 18 మే 2021 (21:46 IST)
పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్, రాయస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ తన ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్‌ను ప్రకటించాడు. తన జట్టులో భారత్ నుంచి ధోనీ, కోహ్లీ, శర్మలకు చోటు కల్పించాడు. సురేశ్ రైనా, గేల్‌, శిఖర్ దావన్, డేవిడ్ వార్నర్‌లను ఎంపిక చేయలేదు.
 
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బట్లర్‌.. ఐపీఎల్‌లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని సృష్టించుకున్నాడు. ఐపీఎల్ పోటీలను సస్పెండ్ చేసిన తర్వాత బట్లర్ క్రిక్‌బజ్ ప్లస్‌తో ముచ్చటిస్తూ తన ఆల్ టైమ్ ఐపీఎల్ ఎలెవన్‌ను వెల్లడించాడు.
 
రోహిత్ తో కలిసి తనను ఓపెనర్‌గా పేర్కొన్న బట్లర్‌.. మిగిలిన బ్యాటింగ్ లైనప్‌లో కోహ్లీ, ధోనీలను తీసుకున్నారు. ఇద్దరు ఆల్ రౌండర్లుగా రవీంద్ర జడేజా, కీరోన్ పొలార్డ్ పేర్లను తీసుకున్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే హర్బజన్‌సింగ్‌, భువి, బుమ్రా, మలింగలకు చోటు కల్పించారు.
 
జోస్ బట్లర్ ఆల్ టైమ్ ఐపీఎల్ ఎలెవన్: జోస్ బట్లర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్‌), కీరోన్ పొలార్డ్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments