Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ భార్యకు విడాకులు ఇవ్వాలి.. కిషోర్ గుర్జార్

Webdunia
బుధవారం, 27 మే 2020 (19:38 IST)
బీజేపీ నేతలకు నోటి దురుసు ఎక్కువ. దేశభక్తి విషయంలో కాస్త శృతిమించి వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికీ వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జార్ నోటికి పనిచెప్పారు. ఏకంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ తన భార్యకు విడాకులు ఇవ్వాలనే సలహా ఇచ్చారు. 
 
అసలు సంగతికి వస్తే.. ఇటీవల అనుష్క నిర్మించిన వెబ్‌ సిరీస్‌ ''పాతాళ్‌లోక్'' ఓటీటీ ఫ్లాట్ ఫాం అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదలై మంచి స్పందనతో దూసుకుపోతుంది. ఇందులో కొన్ని అభ్యంతరకరంగా వున్నాయని.. తన అనుమతి లేకుండా ఫోటో వాడారని.. నందకిశోర్ నిర్మాత అనుష్క శర్మపై కేసు పెట్టారు. అలాగే వెబ్ సిరీస్‌ని నిషేధించాలని కూడా డిమాండ్ చేశారు. 
 
పోలీసులకు చేసిన ఫిర్యాదులో అనుష్క దేశ ద్రోహి అనే ఆరోపణలు కూడా నంద కిషోర్ చేసారు. తాజాగా కిషోర్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్‌ కోహ్లీకి దేశభక్తి ఉందని… ఆయన భారత్‌ తరఫున ఆడుతున్నారన్నారు. ఆయన అనుష్కకు విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments