Webdunia - Bharat's app for daily news and videos

Install App

భువనేశ్వర్‌కు పితృవియోగం.. కేన్సర్‌తో బాధపడుతూ మృతి

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (09:03 IST)
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తండ్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన కిరణ్ పాల్ సింగ్... శుక్రవారం తన నివాసంలోనే కన్నుమూశారు. ఈయనకు ఎయిమ్స్‌లో చికిత్స అందించినప్పటికీ.. ఫలితం లేకుండాపోయింది. 
 
భువనేశ్వర్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ వయసు 63 సంవత్సరాలు. ఈయన కేన్సర్‍‌తో అనేక ఇతర వ్యాధులతో బాధపడుతున్నాడు. ఉత్తర ప్రదేశ్ పోలీసు శాఖలో పని చేస్తూ వచ్చిన కిరణ్ పాల్ సింగ్... వీఆర్ఎస్ తీసుకుని కుటుంబంతో కలిసి మీరట్లో నివసిస్తున్నారు. 
 
చివరి క్షణాల్లో భువనేశ్వర్ కుమార్, కుమార్తె రేఖా, భార్య ఇంద్రేష్ దేవి ఉన్నారు. చాలా కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న కిరణ్ పాల్ అనేక ఆసుపత్రులలో చికిత్స తీసుకున్నాడు. అతనికి కీమో థెరపీ కూడా జరిగింది. కానీ ఎటువంటి మెరుగుదల కనిపించలేదని వైద్యులు తెలిపారు. దీంతో మీరట్‌లోని గంగనగర్ ప్రాంతంలో ఉన్న తమ ఇంటికి తిరిగి తీసుకువచ్చారు అక్కడ అతను మరణించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments