Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ చుట్టు వివాదాలు.. పరిష్కారం కోసం రూ.4900 కోట్లు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చుట్టూ కుప్పలుతెప్పలుగా వివాదాలు ఉన్నాయి. వీటిని పరిష్కరించుకునేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఏకంగా ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధమైంది.

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2017 (09:47 IST)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చుట్టూ కుప్పలుతెప్పలుగా వివాదాలు ఉన్నాయి. వీటిని పరిష్కరించుకునేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఏకంగా ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధమైంది. 
 
ముఖ్యంగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ ద్వారా కాసుల వర్షం కురిపించుకున్న బీసీసీఐ.. మరోవైపు అనేక వివాదాలు కొనితెచ్చుకుంది. ఇపుడు వీటిని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం రూ.4900 కోట్లు చెల్లించనుంది. 
 
ఇందులోభాగంగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్-2009తో) వేసిన కేసులకు సంబంధించి దాదాపు రూ.2420 కోట్లు, ఇతర న్యాయపరమైన కేసులు, కొచ్చి టస్కర్స్‌కు నష్టపరిహారం కింద రూ.1250 కోట్లు, ఆదాయపన్ను చెల్లింపునకు రూ.540 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ రూ.600 కోట్లు, సేల్స్ ట్యాక్స్/వ్యాట్ రూ.90 కోట్లు, సీసీఐ జరిమానా రూ.52.54 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. 
 

సంబంధిత వార్తలు

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments