Webdunia - Bharat's app for daily news and videos

Install App

హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే తినాలి.. క్రికెటర్లకు బీసీసీఐ సూచన

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (22:39 IST)
భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు రంగం సిద్ధం అవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా ఈ నెల 25వ తేదీన కాన్పూర్‌లో తొలి టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా  ఆటగాళ్ల కోసం సిద్ధం చేసిన కొత్త ఫుడ్ మెనూ విడుదలైంది. ఈ ఫుడ్ మెనూ ప్రస్తుతం చర్చకు దారితీసింది.  
 
ఇందులో 'హలాల్' చేసిన మాంసాన్ని మాత్రమే తినాలని బీసీసీఐ ఆటగాళ్లను కోరింది. ఈ విషయంపై ఇపుడు సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది.

బీసీసీఐ విడుదల చేసిన కొత్త మెనూలో ఆటగాళ్లు కచ్చితంగా హలాల్ మాంసాన్ని మాత్రమే తినాలని విషయంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిందని... ఆటగాళ్ల ఫుడ్ మెనూలోనుంచి పంది, గొడ్డు మాంసాన్ని బీసీసీఐ తిలగించటం వంటి విషయాలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.
 
నిజానికి ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ దృష్ట్యా ఇక నుంచి అందరికీ హలాల్‌ మాంసాన్ని మాత్రమే అందించాలని బీసీసీఐ నిర్ణయించిందని. అయితే గొడ్డు మాంసం తినొద్దు అన్న దానిపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ సాగుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments