Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు క్రికెటర్లకు డిమోషన్ ఇచ్చిన బీసీసీఐ

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (15:28 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇద్దరు క్రికెటర్లకు షాకిచ్చేలా తెలుస్తుంది. ఏ గ్రేడ్ నుంచి బీ గ్రేడుకు తగ్గించి డిమోషన్ ఇవ్వనుంది. అలాగే ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మది కూడా అదే పరిస్థితి ఏర్పడింది. మరో ఫాస్ట్ బౌలర్ సిరాజ్‌కు మాత్రం సి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్‌కు దక్కినుంది. ఏ ప్లస్ గ్రేడ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాలు ఉన్నారు. ఈ మేరకు కాంట్రాక్ట్ ముసాయిదా బీసీసీఐ సిద్ధం చేసినట్టు సమాచారం. 
 
ఇప్పటికే 2021 అక్టోబరు నుంచి 2022 వరకు ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్‌ ముసాయిదాను వరల్డ్ కప్ పూర్తికాగానే బీసీసీఐ సిద్ధం చేసింది. దానిని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ కాంట్రాక్టుల్లో ప్రస్తుతం ఏ గ్రేడ్‌లో ఉన్న పుజారా, రహానేల గ్రేడ్ తగ్గించింది. ఏ నుంచి బికి డిమోషన్ చేసింది. 
 
కాగా, ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్ళకు యేడాదికి రూ.7 కోట్లు, ఏ గ్రేడ్‌లో ఉన్నవారికి రూ.5 కోట్లు, బి గ్రేడ్‌లో ఉన్నవారికి రూ.3 కోట్లు, సి గ్రేడ్‌లో ఉన్నవారికి రూ.కోటి చొప్పున వార్షిక పారితోషికం అందిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ కేటీఆర్.. పోలీసులతో పెట్టుకోవద్దు.. బెండుతీస్తారు : రాజాసింగ్ వార్నింగ్

Mega DSC : ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ-జూన్‌లోపు నియామక ప్రక్రియ.. చంద్రబాబు

మండిపోతున్న వేసవి ఎండలు... ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు!!

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments