Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు క్రికెటర్లకు డిమోషన్ ఇచ్చిన బీసీసీఐ

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (15:28 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇద్దరు క్రికెటర్లకు షాకిచ్చేలా తెలుస్తుంది. ఏ గ్రేడ్ నుంచి బీ గ్రేడుకు తగ్గించి డిమోషన్ ఇవ్వనుంది. అలాగే ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మది కూడా అదే పరిస్థితి ఏర్పడింది. మరో ఫాస్ట్ బౌలర్ సిరాజ్‌కు మాత్రం సి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్‌కు దక్కినుంది. ఏ ప్లస్ గ్రేడ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాలు ఉన్నారు. ఈ మేరకు కాంట్రాక్ట్ ముసాయిదా బీసీసీఐ సిద్ధం చేసినట్టు సమాచారం. 
 
ఇప్పటికే 2021 అక్టోబరు నుంచి 2022 వరకు ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్‌ ముసాయిదాను వరల్డ్ కప్ పూర్తికాగానే బీసీసీఐ సిద్ధం చేసింది. దానిని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ కాంట్రాక్టుల్లో ప్రస్తుతం ఏ గ్రేడ్‌లో ఉన్న పుజారా, రహానేల గ్రేడ్ తగ్గించింది. ఏ నుంచి బికి డిమోషన్ చేసింది. 
 
కాగా, ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్ళకు యేడాదికి రూ.7 కోట్లు, ఏ గ్రేడ్‌లో ఉన్నవారికి రూ.5 కోట్లు, బి గ్రేడ్‌లో ఉన్నవారికి రూ.3 కోట్లు, సి గ్రేడ్‌లో ఉన్నవారికి రూ.కోటి చొప్పున వార్షిక పారితోషికం అందిస్తారు. 

సంబంధిత వార్తలు

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కవితకు బెయిల్ పొడిగింపు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

తర్వాతి కథనం
Show comments