Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్ రూమ్‌లకు అమ్మాయిల్ని తీసుకెళ్లిన బంగ్లాదేశ్ క్రికెటర్లు.. భారీ ఫైన్

బంగ్లాదేశ్ క్రికెటర్లు క్రమశిక్షణను ఉల్లంఘించారు. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లంఘించి హోటల్ రూమ్‌లకు అమ్మాయిలను తీసుకెళ్లారన్న ఆరోపణలు రావడంతో కఠిన చర్యలు తీసుకున

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (09:13 IST)
బంగ్లాదేశ్ క్రికెటర్లు క్రమశిక్షణను ఉల్లంఘించారు. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లంఘించి హోటల్ రూమ్‌లకు అమ్మాయిలను తీసుకెళ్లారన్న ఆరోపణలు రావడంతో కఠిన చర్యలు తీసుకున్నట్టు సమాచారం.
 
బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌) సందర్భంగా మైదానం వెలుపల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన పేసర్‌ అల్‌ అమీన్‌ హొస్సేన్‌, బ్యాట్స్‌మన్‌ సబ్బీర్‌ రహ్మాన్‌కు రూ. 10 లక్షల చొప్పున జరిమానా విధించినట్టు బంగ్లా క్రికెట్‌ బోర్డు (బీసీబీ) ఓ ప్రకటనలో తెలిపింది. టూర్ సందర్భంగా ఇద్దరు ఆటగాళ్లు హోటల్ రూమ్‌లకు మహిళలను తీసుకెళ్లినట్లు ఓ పత్రిక పేర్కొంది.

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments