హస్తిన పీఠాన్ని అధిరోహించాలనివుంది : గౌతం గంభీర్

Webdunia
ఆదివారం, 6 అక్టోబరు 2019 (11:13 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రస్తుతం రాజకీయ నేతగా మారిపోయారు. భారత క్రికెట్ జట్టుకు ఒంటి చేత్తో ఎన్నో విజయాలను చేకూర్చి పెట్టిన ఈ ఢిల్లీ ఎడం చేతి ఓపెనర్ గౌతం గంభీర్ ఇపుడు ఫక్తు రాజకీయ నేత అయ్యారు. ఆయన బీజేపీ తరపున ఎంపీగా కూడా పోటీ చేసి విజయం సాధించారు. 
 
ఈ నేపథ్యంలో తన మనసులోని మాటను వెల్లడించారు. తనకు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఉందని చెప్పుకొచ్చారు. అది జరిగితే తన కల నెరవేరినట్టేనని వెల్లడించాడు. 'ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప గౌరవం. అతి పెద్ద బాధ్యత కూడా. అదే జరిగితే నా కల నెరవేరినట్టే' అని శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్‌ తెలిపాడు. 
 
ఇక.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై గంభీర్‌ మరోసారి విమర్శలు గుప్పించాడు. గుంతలు తేలిన ఢిల్లీ రహదారులను తక్షణమే బాగు చేయనున్నట్టు కేజ్రీవాల్‌ చేసిన ప్రకటనపై తనదైనశైలిలో వ్యంగ్యోక్తులు విసిరాడు. ఈ సందర్భంగా ప్రఖ్యాత హిందీ పాట 'బాబూజీ ధీరే చల్నా'ను ఉటంకిస్తూ 'ఢిల్లీ రోడ్లులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. అందువల్ల నెమ్మదిగా వెళ్లండి' అని గంభీర్‌ సెటైర్లు వేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments