Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తిన పీఠాన్ని అధిరోహించాలనివుంది : గౌతం గంభీర్

Webdunia
ఆదివారం, 6 అక్టోబరు 2019 (11:13 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రస్తుతం రాజకీయ నేతగా మారిపోయారు. భారత క్రికెట్ జట్టుకు ఒంటి చేత్తో ఎన్నో విజయాలను చేకూర్చి పెట్టిన ఈ ఢిల్లీ ఎడం చేతి ఓపెనర్ గౌతం గంభీర్ ఇపుడు ఫక్తు రాజకీయ నేత అయ్యారు. ఆయన బీజేపీ తరపున ఎంపీగా కూడా పోటీ చేసి విజయం సాధించారు. 
 
ఈ నేపథ్యంలో తన మనసులోని మాటను వెల్లడించారు. తనకు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఉందని చెప్పుకొచ్చారు. అది జరిగితే తన కల నెరవేరినట్టేనని వెల్లడించాడు. 'ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప గౌరవం. అతి పెద్ద బాధ్యత కూడా. అదే జరిగితే నా కల నెరవేరినట్టే' అని శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్‌ తెలిపాడు. 
 
ఇక.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై గంభీర్‌ మరోసారి విమర్శలు గుప్పించాడు. గుంతలు తేలిన ఢిల్లీ రహదారులను తక్షణమే బాగు చేయనున్నట్టు కేజ్రీవాల్‌ చేసిన ప్రకటనపై తనదైనశైలిలో వ్యంగ్యోక్తులు విసిరాడు. ఈ సందర్భంగా ప్రఖ్యాత హిందీ పాట 'బాబూజీ ధీరే చల్నా'ను ఉటంకిస్తూ 'ఢిల్లీ రోడ్లులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. అందువల్ల నెమ్మదిగా వెళ్లండి' అని గంభీర్‌ సెటైర్లు వేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

తర్వాతి కథనం
Show comments