Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20 ర్యాంకింగ్స్: టీమిండియాతో పాటు అగ్రస్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (13:59 IST)
ఆస్ట్రేలియా టూర్లో భాగంగా వరుసగా ఓటమితో డీలాపడిన టీమిండియా చివర్లో పుంజుకుని వరుస విజయాలతో ఆస్ట్రేలియా జట్టుకు చుక్కలు చూపించింది. ఒక్కసారిగా భారత జట్టు ట్వంటీ-20ల్లో ఎనిమిదో స్థానం నుంచి నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఈ మూడు టీ-ట్వంటీల్లో అర్థ సెంచరీలతో ఆస్ట్రేలియా బౌలర్లకు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన కోహ్లీ వరల్డ్ నెంబర్ వన్ టీట్వంటీ బ్యాట్స్ మన్‌గా నిలిచాడు. 
 
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ధాటికి అప్పటివరకు వరల్డ్ నెంబర్ వన్‌గా ఉన్న ఆస్ట్రేలియా ట్వంటీ-20 కెప్టెన్ అరోన్ పించ్ రెండో స్థానానికి దిగజారాడు. తాజా ట్వంటీ-20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు సురేష్ రైనా (13) మూడు స్థానాలు మెరుగుపరుచుకోగా, రోహిత్ శర్మ (16) నాలుగు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. ప్రపంచ కప్ మెగా ఈవెంట్‌కు ముందు విడుదలైన ఈ ర్యాంకింగ్స్ ఆటగాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ముళ్లపందిని వేటాడబోయే మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గృహనిర్భంధంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు

41 మందులపై ధరలను తగ్గించిన ప్రభుత్వం

అమ్మాయిలు షీ సేఫ్ యాప్ తో సేఫ్ గా ఉండాలి : కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

Show comments