ఆ జ్యోతిష్యుడు చెప్పినట్టే భారత్ ఇంటికి.. క్రికెట్ విశ్వవిజేత ఎవరంటే?

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (14:00 IST)
ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, సెమీ ఫైనల్ మ్యాచ్‌లు కూడా ముగిశాయి. తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను న్యూజిలాండ్ చిత్తు చేయగా, రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ - ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. అదేసమయంలో ఈ దఫా క్రికెట్ ప్రపంచ కప్‌ను కొత్త జట్టు కైవసం చేసుకుంటుందని ఓ జ్యోతిష్యుడు బాలాజీ హాసన్ చెపుబుతున్నాడు. 
 
పైగా, ఈ ప్రపంచ కప్ గురించి ఇప్పటివరకు అతను చెప్పినట్టే జరిగాయి కూడా. భారత్ సెమీ ఫైనల్‌కు చేరుకుని, ఇంగ్లండ్ లేదా న్యూజిలాండ్‌లతో తలపడుతుందని చెప్పారు. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయి ఇంటికి పోతుందని చెప్పాడు. కోహ్సీ సేన విషయంలో నిజంగానే అలానే జరిగాయి. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ జట్టు చేతిలో భారత్ ఓడిపోవడంతో 130 కోట్ల మంది భారతీయుల హృదయాలు భారంతో నిండిపోయాయి. అలాగే, ఈ ప్రపంచ కప్‌ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంటుందని చెప్పాడు. అలాగే, ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డును అందుకుంటాడని జ్యోతిష్యుడు బాలాజీ హాసన్ చెపుతున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

తర్వాతి కథనం
Show comments