Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ టోర్నీ నుంచి పాకిస్థాన్ దూరం?

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (09:18 IST)
ఆసియా కప్ టోర్నీ నుంచి పాకిస్థాన్ వైదొలిగనుంది. ఆ మేరకు ఆ జట్టు యాజమాన్యం నుంచి సంకేతాలు వస్తున్నాయి. తాము ప్రతిపాదించిన హైబ్రిడ్‌ విధానాన్ని శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆప్ఘనిస్తాన్ వ్యతిరేకించడంతో ఆసియా కప్‌కు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే, ఈ విషయంలో పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మల్లగుల్లాలు పడుతోంది. 
 
నిజానికి ఈ యేడాది సెప్టెంబరులో ఆసియా కప్‌కు పాక్‌ ఆతిథ్యమివ్వాల్సింది. భద్రత కారణాల వల్ల పాక్‌లో పర్యటించేందుకు భారత్‌ నిరాకరించింది. దీంతో టీమ్‌ఇండియా మ్యాచ్‌ల్ని తటస్థ వేదికలో నిర్వహించేలా హైబ్రిడ్‌ విధానాన్ని పీసీబీ ప్రతిపాదించింది. 
 
కానీ.. టోర్నీని పాక్‌ నుంచి తరలించాలన్న బీసీసీఐ ఆలోచనకే శ్రీలంక, బంగ్లా, అప్ఘన్‌లు మద్దతు తెలపడంతో పీసీబీ ఆశలు గల్లంతయ్యాయి. 'పాక్‌ ముందు రెండే దారులు ఉన్నాయి. తటస్థ వేదికలో ఆడటం లేదా టోర్నీ నుంచి వైదొలగడం' అని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) వర్గాలు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ

33 నైజీరియా రాష్ట్రాల్లో కలరా వ్యాప్తి.. 359మంది మృతి

అమలతో మాట్లాడిన ప్రియాంకా గాంధీ, కొండా సురేఖ రాజీనామా?

72మందితో 92 సార్లు భార్యకు తెలియకుండానే రేప్.. కోర్టు సంచలనం

బెజవాడ దుర్గమ్మకు రూ.18 లక్షలతో మంగళసూత్రం.. సామాన్య భక్తుడి కానుక (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

తర్వాతి కథనం
Show comments