Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: అది జరిగితే అగ్రస్థానానికి పాకిస్థాన్..?

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (17:46 IST)
ఆఫ్ఘనిస్థాన్‌-పాకిస్థాన్‌ జట్లు మూడు వన్డేల సిరీస్‌ ఆడుతున్నాయి. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ 142 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం జరిగిన 2వ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్లో పాక్ జట్టు 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంలో ఇరు జట్ల మధ్య 3వ, చివరి వన్డే నేడు జరగనుంది.
 
ఈ మ్యాచ్‌లోనూ పాక్‌ విజయం సాధిస్తే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో, పాకిస్థాన్ 2వ స్థానంలో ఉన్నాయి. ఇరు జట్లకు 118 పాయింట్లు ఉన్నాయి. భారత్ 113 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇపుడు సంపద సృష్టిస్తున్నాం... ప్రజలకు పంచుతాం : భట్టి విక్రమార్క

స్నేహితులతో పందెంకాసి కాల్వలో దూకిన ఆర్మీ జవాన్ గల్లంతు

రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా : అరవింద్ కేజ్రీవాల్

లంచం ఇవ్వలేదని.. ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపిన ఎక్సైజ్ పోలీసులు! (Video)

డోనాల్డ్ ట్రంప్ ప్రచారంలో మెరుపులా మెరుస్తున్న ఆ మహిళ ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

మోహన్ బాబు యూనివర్శిటీలో అధిక ఫీజులు వసూలు.. స్పందించిన మంచు మనోజ్!!

రజనీకాంత్ సినిమా షూటింగ్‌కు సమీపంలో అగ్నిప్రమాదం... ఎక్కడ?

అక్కినేని నాగేశ్వర రావు 100వ పుట్టిన రోజు వార్షికోత్సవం సందర్భంగా ఘన నివాళులు

మృత్యుముఖంలో ఉన్న అభిమానికి.. వీడియో కాల్ చేసిన హీరో! (Video)

తర్వాతి కథనం
Show comments