Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ క్రికెట్ టోర్నీ షెడ్యూల్ రిలీజ్ - భారత్ పాక్ మ్యాచ్ ఎక్కడంటే!

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (09:59 IST)
ఆసియా దేశాల మధ్య జరిగే క్రికెట్ పోటీలకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. ఈ క్రికెట్ టోర్నీ ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబరు 17వ తేదీ వరకు జరుగనుంది. ఆ టోర్నీకి శ్రీలంక, పాకిస్థాన్ జట్లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. పాకిస్థాన్ దేశంలో నాలుగు మ్యాచ్‌లను నిర్వహిస్తారు. మిగిలిన మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. 
 
16వ ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, నేపాల్ జట్లు తలపడతాయి. టోర్నీలో 13 వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీ తొలి దశలో మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఈ రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-4కు చేరుకుంటాయి. సూపర్-4 దశలో ఈ నాలుగు జట్లలో టాప్-2లో నిలిచే జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అయితే, భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉండగా, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు మరో గ్రూపులో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

తర్వాతి కథనం
Show comments