Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (19:51 IST)
ఆసియా కప్ సూపర్ - 4 మ్యాచ్‌లో భాగంగా మంగళవారం భారత్, శ్రీలంక జట్ల మధ్య కీలక మ్యాచ్ ప్రారంభమైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. దుబాయ్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ సిరీస్‌లో ఫైనల్‌కు చేరాలంటే భారత్ శ్రీలంకతో పాటు.. మరో ఆప్ఘనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది. 
 
కాగా, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా భారత్ టాస్ ఓడిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇదిలావుంటే, శ్రీలంక కోసం ప్రకటించిన జట్టులో ఒకే ఒక్క మార్పు చేసారు. బిష్ణోయి స్థానంలో అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే, 
 
భారత్ : రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, రిషభ్ పంత్, పాండ్యా, హుడా, భువనేశ్వర్, రవిచంద్రన్ అశ్విన్, చాహల్, అర్షదీప్. 
 
శ్రీలంక : నిస్సంక, మెండిస్, ఆశలంక, గుణతిలక, శనక, రాజపక్స, హసరంగ, కరుణరత్నే, తీక్షణ, ఫెర్నాండో, మదుశంక. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

తర్వాతి కథనం
Show comments