Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున అవార్డుకు ఆ ముగ్గురు: ధ్యాన్‌చంద్, ద్రోణాచార్య అవార్డుకు ఆ ఇద్దరు!

Webdunia
బుధవారం, 11 మే 2016 (18:46 IST)
ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు ముగ్గురు క్రీడాకారుల పేర్లను హాకీ ఇండియా ప్రతిపాదించింది. క్రీడారంగంలో ప్రతిష్టాత్మక పురస్కారమైన ఈ అవార్డు కోసం భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రీతు రాణి, పురుషుల జట్టులో సీనియర్‌ ఆటగాడు వీఆర్‌ రఘునాథ్‌, ఆసియా క్రీడల్లో పతకం సాధించిన జట్టు సభ్యుడు ధర్మవీర్‌సింగ్‌ను ప్రతిపాదిస్తున్నట్లు హాకీ ఇండియా జనరల్‌ సెక్రటరీ మహ్మద్‌ ముస్తాఖ్‌ అహ్మద్‌ వెల్లడించారు. 
 
ఇకపోతే.. మాజీ ఆటగాడు సిల్వనస్‌ దంగ్‌ దంగ్‌ను మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జీవిత సాఫల్య పురస్కారానికి, ప్రముఖ కోచ్‌ సీఆర్‌ కుమార్‌ను ద్రోణాచార్య అవార్డుకు హాకీ ఇండియా ప్రతిపాదించింది. 1980లో ఒలింపిక్‌ బంగారు పతకం సాధించిన భారత జట్టులో మాజీ ఆటగాడు దంగ్‌ దంగ్‌ ఒకరు కావడం గమనార్హం.

పురుషుల హాకీ జట్టులో ఒకడైన రఘునాథ్‌ 2005లో పాకిస్థాన్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో పాటు ప్రస్తుతం అదే జోరును కొనసాగిస్తున్నాడు. అలాగే ధర్మవీర్‌ సింగ్ ఒలింపిక్‌ అథ్లెట్‌గా పేరొందాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments