Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా అర్థాంగికి తొలి వార్షికోత్సవ శుభాకాంక్షలు.. విరాట్ కోహ్లీ

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (18:45 IST)
భారత సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల రాశి అనుష్క శర్మ పెళ్లి జరిగి ఏడాది పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో తొలి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తన భార్య అనుష్కకు ట్విట్టర్ ద్వారా విరాట్ కోహ్లీ మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు. అప్పుడే ఏడాది గడిచిపోయిందంటే.. అస్సలు నమ్మలేకపోతున్నానని.. మా వివాహం నిన్నే జరిగినట్లుందని కోహ్లీ ట్వీట్ చేశాడు. 
 
తన ప్రాణ స్నేహితురాలు, తన అర్ధాంగికి వార్షికోత్సవ శుభాకాంక్షలు.. నువ్వెప్పటికీ నా దానివేనని కోహ్లీ ట్విట్టర్లో తెలిపారు. కాగా, కోహ్లీ, అనుష్కల వివాహం ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. తొలి వివాహ వార్షికోత్సవాన్ని ఆస్ట్రేలియాలో జరుపుకుంది. ఆసీస్‌తో సిరీస్ నిమిత్తం కోహ్లీ అక్కడే ఉన్న సంగతి తెలిసిందే. వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం అనుష్క కూడా ఆస్ట్రేలియా వెళ్లిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rashtriya Parivarik Labh Yojana: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్-రూ.30వేలు ఈజీగా పొందవచ్చు

ప్రేమ పేరుతో మైనర్ బాలికలపై వేధింపులు.. అక్కాచెల్లెళ్లను అలా వాడుకోవాలనుకున్నాడు..

ఇండియా మళ్లీ యుద్ధం అంటే ఇక వారికేమీ మిగలదు: పాక్ ప్రధాని

ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది రియల్ సినిమా : మంత్రి రాజ్‌నాథ్ వార్నింగ్

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

తర్వాతి కథనం
Show comments