Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా గెలుపు కేరళ వరద బాధితులకు అంకితం... కోహ్లీ

ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా గెలుపును నమోదు చేసుకుంది. ఇంగ్లండ్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో గెలిచిన ఇంగ్లండ్ పైన భారత్ ప్రతీకారం తీర్చుకుంది.

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (18:54 IST)
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా గెలుపును నమోదు చేసుకుంది. ఇంగ్లండ్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో గెలిచిన ఇంగ్లండ్ పైన భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితమిస్తున్నామని చెప్పాడు. 
తన ఇన్నింగ్స్‌ను తన సతీమణి అనుష్కకు అంకితమిస్తున్నానని... ఆమె తనను ఎంతగానో ప్రోత్సహించిందని తెలిపాడు. తనలో స్ఫూర్తిని నింపిందని, తనను పాజిటివ్‌గా ఉంచే శక్తి ఆమెకు ఉందని కితాబిచ్చాడు. అన్ని విభాగాల్లో ఇంగ్లండ్ పై పైచేయి సాధించామని కోహ్లి వెల్లడించాడు. 
 
ఇది తమకు కంప్లీట్ టెస్ట్ మ్యాచ్ అని.. జట్టు సభ్యులు మెరుగైన ఆటతీరును ప్రదర్శించారని తెలిపాడు. బౌలర్లు మరోసారి 20 వికెట్లను పడగొట్టారని కితాబిచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల మంచి ప్రదర్శనకు స్లిప్ క్యాచింగ్ తోడైతే... టెస్ట్ మ్యాచ్ గెలవడం ఖాయమని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

తర్వాతి కథనం
Show comments